Article Search
శ్రీ
మేధా దక్షిణామూర్తి రూపు
ఉన్నత విద్య కొరకు,
పిల్లలకు
చదువు పట్ల ఆసక్తి,
జ్ఞాపకశక్తి
పెరిగి పరీక్షలలో విజయం
చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి
రూపు
శివ
జ్ఞాన స్వరూపుడు మేధా
దక్షిణామూర్తి,
విష్ణు
జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు.
వీరిద్దరూ
జ్ఞాన స్వరూపులే.
జ్ఞాన
ప్రదాతలే .ఇక
విద్యల గురించి వేరే చెప్పనక్క
ర్లేదు.
దక్షిణామూర్తి
స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని
కూడా కలిగిస్తుందని పెద్దలు
చెబుతారు
గురవే
సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ
దక్షిణామూర్తయేనమః,అన్నిలోకాలకూ
గురువు సంసారమనే రోగంతో
బాధపడుతుతన్న వారికి వైద్యుడు,
అన్ని
విద్యలకూ ..
సోమవారం
శివపూజ …శివానుగ్రహంశివపూజకు
ఎంతో ప్రధానమైనది సోమవారం,
శివానుగ్రహానికి
నెలవైందని సంప్రదాయం
చెబుతోంది..!రుద్రుడి
రౌద్రం దుష్టశక్తులను
దునుమాడుతుంది,
సాధుస్వభావులను
కాపాడుతుంది,
శివార్చనలో
శివలింగం ప్రధానం,
లింగం
శివుడికి ప్రతిరూపం,
శివుడు
అభిషేక ప్రియుడు,
అందుకే
నెత్తిమీద గంగను ధరించి
గంగాధరుడయ్యాడు...
పంచభూతాల్లో
భక్తుడు శివుణ్ని
దర్శిస్తాడు...మట్టితో
శివలింగాన్ని రూపొందించుకొని
స్వయంభూలింగంగా భావించి
పూజిస్తారు...జలబిందువుల
రూపంలో లింగాలెన్నో ,
జ్వలిస్తున్న
విస్ఫులింగం భక్తుడికి
శివలింగంలా కనిపిస్తుంది,
అందుకే
అగ్నికి నమస్కరిస్తాడు,
ఆకాశం
అంతా శివలింగ రూ..
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మాస
శివరాత్రి అంటే ఏమిటి?త్రయోదశి
తిథి శివునికి సంబంధించిన
తిథి అని అందువలన పరమ శివుని
తిథి అని అంటారు.
నెలకు
రెండు సార్లు త్రయోదశి తిథి
వస్తుంది.
శుక్ల
పక్షంలో ఒక త్రయోదశి,
కృష్ణ
పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది.
కృష్ణపక్షంలో
వచ్చే త్రయోదశి తిథితో కూడిన
చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష
శివరాత్రి లేక మాస శివరాత్రి
అంటారు.
మాస
శివరాత్రి నెలకు ఒకసారి
వస్తుంది.శివరాత్రి
అనగా శివుని జన్మదినం (లింగోద్భవం)
అని
అర్ధం.
శివుని
జన్మ తిథిని అనుసరించి ప్రతి
నెలా జరుపుకునేదే మాస
శివరాత్రిమాస
శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు
లయ కారకుడు లయానికి (మృత్యువునకు)
కారకుడు
..
పరమశివుడు
చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు?
శివుని
తల్చుకోగానే తల మీద చంద్రవంకతో,
మెడలో
ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది.
ఇంతకీ
ఈ పరమశివుడు చంద్రశేఖరుడు
ఎలా అయ్యాడు?
అంటే
ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి.దత్తాత్రేయుని
సోదరుడుచంద్రడు,
పరమపతివ్రత
అనసూయాదేవి సుతుడు.
దత్తాత్రేయునికి
సోదరుడు.
స్వయంగా
మహాశక్తిసంపన్నుడు.
అందుకే
భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు
అధిపతిగా మారాడు.
ఆఖరికి
మనిషి మనస్సుని శాసించేవాడిగా
జ్యోతిషంలో స్థానాన్ని
పొందాడు.
అలాంటి
చంద్రునికి తన కుమార్తెలను
ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు
బ్రహ్మకుమారుడైన దక్షుడు.
ఆ
దక్షునికి ఒకరు కాదు ఇద్దరు
కాదు 27
మంది
కుమార్..
ఓం
శ్రీ గురు దక్షిణామూర్తయే
నమఃగురవే
సర్వలోకానాం భిషజే భవ
రోగిణాంనిధయే
సర్వవిద్యానాం దక్షిణామూర్తయే
నమఃసదాశివుని
విశ్వగురువుగా చూపే రూపమే
దక్షిణామూర్తి.
ఈయన
సదా తాదాత్మైకతలో ఉంటూ తన
శిష్యులకు పరావాక్కు (అనగా
మాంస శ్రోత్రములకు వినబడని
వాక్కు)
తో
బోధిస్తూ ఉంటారు.దక్షిణామూర్తి
=
“దక్షిణ”
+
“అమూర్తి”స్వరూపములేని
/అవ్యక్తస్వరూపుడైన
పరమేశ్వరుడు.
అయితే
మనం చూసున్న ఈ వివిధ రూపాలలో
దర్శనమిస్తున్న దక్షిణామూర్తి,
యోగులు/ఋషులు
తమ తమ ఉపాసనలలో దర్శించిన
రూపాలు.ఈ
రూపాలే వారు మనకి అందిస్తే
ఆ రూపాల్లో మనం దక్షిణామూర్తిని
పూజించుకొంటున్నాము.సాధారణంగా
మనకు తెలిసిన/చూసిన
దక్షిణామూర..
ఓం నమః శివాయ. ...మిళనాడు లోని రమేశ్వరం నుండి సుమారు 75 kms. దూరంలో ఉంది "తిరుఉత్తర కోసమాంగై". మధురై వెళ్లే దార్లో వస్తుం ది ఈ ప్రదేశం.ఇ శివాలయం మొట్ట మొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్త గా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం ఙరిగింది,ఇక్క డ శివుడు శివలింగ రూపంలో, మరకతరూపంలో, స్పటిక లింగంలో దర్శనమిస్తారు. నటరాజరూపం లో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడిం ది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే Vibrations ను మనం తట్టుకోలే..
Introduction
Both
Rama Nama and Shiva Nama are considered as auspicious, but with
regard to its simplicity, Rama Nama can be considered as most easy to
recite. As per the advice of Rishi Narada, the great Valmiki Bhagavan
had recited the Rama Mantra, in backwards, that is, he has recited
the Rama Mantra, as Mara, and if we also frequently recite the Mantra
‘Mara’, we could get the sweet name of Rama. Even in note books,
writing Rama Nama is very easy, since it contains only four letters,
“R A M A”.
The great Saint Sri Thyagaraja once had the divine darshan of Lord
Rama, since he h..
కాశీ క్షేత్రాన్ని మహా స్మశానం అని పిలుస్తారు..ఇక్కడ ప్రతి ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుండి రంగ్ భరి పేరుతో మొదలై పౌర్ణమి వరకు హోళీ ఉత్సవాలు జరుగుతాయి.ఇక్కడ హోళీ కి ముందురోజు మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ల వద్ద కాలిన శవల నుండి వచ్చిన చితా భస్మము తో సాధు సంతులు, అఘోరాలు, నాగ సాధువులు హోళీ ఆడతారు వారి మనసు సాక్షాత్తు శివుడి తో నే హోళీ ఆడినట్టు భావిస్తారు.హరహరమహాదేవఈ ఉత్సవం చూడాలని చాలామంది వెళుతూ ఉంటారు అంత అద్భుతమైనది ఈ ఘట్టంఓమ్ నమః శివాయ....
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం !ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్!! భావం:-‘‘అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి.’’మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనది. దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందిఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉ..
పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు..!పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలచి దక్షిణాభిముఖుడై వటవృక్షం క్రింద కూర్చున్నాడు. అయితే, దక్షిణాభిముఖుడే ఎందుకయ్యాడు...? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే. మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయి ఉంటున్నారు? అసలు ఉత్తర దక్షిణాలు – తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా? కాదు. వీటికి అంతర్యంగా గొప్ప అర్దం ఉంది. ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉన్నాడు. అయితే, ఆ బుద్దిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు. కనుకనే... వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్దిలో ఎట..
గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.. గంగాధరుడు.ఒకప్పుడు సగరుడనే రాజు, శ్రీరాముని పూర్వీకులలో ఒకరు.. కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. పొరుగు ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆచారం ప్రకారం గుర్రాన్ని విడుదల చేశారు.రాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించే వారు గుర్రాన్ని ఆపకుండా వదిలేస్తారు, అదే సవాలు చేయాలనుకునే వారు గుర్రాన్ని పట్టుకుంటారు. Shop Now for : https://bit.ly/3WyNWqnఅప్పుడు యాగం చేసిన రాజు సవాలు చేసేవాడితో యుద్ధం చేసి గుర్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. గుర్రాన్ని ఆపడానికి ఎవరూ సాహసించకపోగా, కొంతసేపటికి గుర్రం తప్పిపోయింది.సగర రాజు ..
త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అని అర్ధం. శివుడి గురించి అనేక పురాణ కథలు వెలుగులో ఉన్నాయి. అయితే శివుడి గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.శివుడిని చూడగానే మనకి కొన్ని గుర్తుకు వస్తాయి. అవి ఏంటి అంటే చేతిలో త..
హైదరాబాద్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.క్షేత్ర పురాణం..బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రక..